ETV Bharat / state

విషాదం : నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతి

author img

By

Published : May 31, 2021, 5:59 PM IST

కర్నూలు జిల్లా చిన్నహోతూర్​లో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన అన్నదమ్ములు నీటికుంటలో పడి మృతి చెందారు.

brothers death to dig pond in chinnahothur
నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతి

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్నహోతూర్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన అన్నదమ్ములు కిషోర్, సునీల్ నీటికుంటలో పడి మృతి చెందారు. కిషోర్ తొమ్మిదో తరగతి వరకు చదివి మానేశాడు. సునీల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఊహించని ఈ ఘటనతో మృతుల తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్నహోతూర్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన అన్నదమ్ములు కిషోర్, సునీల్ నీటికుంటలో పడి మృతి చెందారు. కిషోర్ తొమ్మిదో తరగతి వరకు చదివి మానేశాడు. సునీల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఊహించని ఈ ఘటనతో మృతుల తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

ఇదీచదవండి.

Corona Cases in AP: కొత్తగా 7,943 కేసులు, 98 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.