ETV Bharat / state

తలసేమియా బాధితులకు రక్తదానం - Red Cross Society

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన 10 మంది యువకులు తలసేమియా బాధితుల సౌకర్యార్థం రక్తదానం చేశారు.

kurnool district
తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తదానం
author img

By

Published : May 6, 2020, 12:20 PM IST

కర్నూలు జిల్లాలో తలసేమియా బాధితులకు రక్తం సమస్య తీర్చే పనిలో రెడ్ క్రాస్ సొసైటీ నిమగ్నమైంది. నందికొట్కూరుకు చెందిన పది మంది యువకులు రక్త దానం చేసేందుకు ముందుకు రాగా.. అక్కడి సీఐ ఆధ్వర్యంలో యువకుల వివరాలు నమోదు చేసుకున్నారు.

స్థానిక పోలీస్ స్టేషన్లో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటుచేసిన అంబులెన్స్ లో కర్నూల్ బ్లడ్ బ్యాంక్ కు పంపించారు. వారికి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చికిత్సలు చేయించారు. రక్తం సేకరించి ధ్రువపత్రాలను అందజేశారు.

కర్నూలు జిల్లాలో తలసేమియా బాధితులకు రక్తం సమస్య తీర్చే పనిలో రెడ్ క్రాస్ సొసైటీ నిమగ్నమైంది. నందికొట్కూరుకు చెందిన పది మంది యువకులు రక్త దానం చేసేందుకు ముందుకు రాగా.. అక్కడి సీఐ ఆధ్వర్యంలో యువకుల వివరాలు నమోదు చేసుకున్నారు.

స్థానిక పోలీస్ స్టేషన్లో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటుచేసిన అంబులెన్స్ లో కర్నూల్ బ్లడ్ బ్యాంక్ కు పంపించారు. వారికి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చికిత్సలు చేయించారు. రక్తం సేకరించి ధ్రువపత్రాలను అందజేశారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.