రైతు సదస్సుకు హాజరయ్యేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కర్నూలు జిల్లా నంద్యాలకు చేరుకున్నారు. పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖ న్యాయవాది, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామచంద్రరావు ఇంట్లో.. వైద్యులు, న్యాయవాదులతో వీర్రాజు సమావేశం నిర్వహించారు. భాజపాను ఆదరించాలని కోరారు.
ఇదీ చదవండి: