Birds Hunting: కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిలో నీరు దగ్గరపడుతున్న కొద్దీ.. ఆ నీటి తావు వద్ద పక్షుల సందడి పెరుగుతోంది. తక్కువ నీటిలో చేపలకు ఊపిరాడక పైకి వస్తుండటంతో పక్షులు వాటిని ఆరగిస్తున్నాయి. కళ్లముందే ఖాళీ నోటితో మునిగే నీటిపిట్టలు.. పెద్ద చేపలనూ నోట కరుచుకొని మరోచోట తేలడం చూస్తుంటే కళ్లు తిప్పుకోలేమంటే నమ్మండి.!
ఇదీ చదవండి: BJP ZONAL MEETING: జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి: కేంద్ర మంత్రి మురుగన్