ETV Bharat / state

యువకుడిపై బీరు సీసాతో దాడి...పరిస్థితి విషమం

author img

By

Published : Apr 16, 2021, 10:10 PM IST

బార్​లో యువకుల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దిగి ఓ యువకుడిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జరిగింది. ఘర్షణలో మరో వ్యక్తి గాయపడగా..ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Attack with a beer bottle in adoni
యువకుడిపై బీరు సీసాతో దాడి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దారుణం జరిగింది. బార్​లో యువకుల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో మధు అనే యువకుడిపై ఓ వ్యక్తి బీర్ సీసాతో దాడి చేశాడు. ఘర్షణలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించగా..మధు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఘర్షణలో ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

ఇదీచదవండి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దారుణం జరిగింది. బార్​లో యువకుల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో మధు అనే యువకుడిపై ఓ వ్యక్తి బీర్ సీసాతో దాడి చేశాడు. ఘర్షణలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించగా..మధు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఘర్షణలో ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

ఇదీచదవండి

జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.