కర్నూలు జిల్లా ఆదోనిలో 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 సంచుల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు గుర్తించారు. తక్కువ డబ్బులకు వస్తున్నాయని రైతులెవరూ నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచిస్తున్నారు వ్యవసాయాధికారులు.
ఇదీ చదవండి... విజయనిర్మల మృతి చిత్ర రంగానికి తీరనిలోటు