ETV Bharat / state

ఎగువ అహోబిలంలో ఘనంగా అంకురార్పణ

author img

By

Published : Feb 29, 2020, 6:09 PM IST

ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అంకురార్పణ చేశారు. శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్​ పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు.

ankurarpana for lord narasimha swamy
ఎగువ అహోబిలంలో అంకురార్పణ
ఎగువ అహోబిలంలో అంకురార్పణ

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎగువ అహోబిలంలో అంకురార్పణ చేశారు. 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్​ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు కాపలాదారుగా ఉన్న విశ్వక్సేనుడు మేళతాళాల మధ్య పుట్ట బంగారు మన్ను మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ పీఠాధిపతి పర్యవేక్షణలో వేద పండితులు మంత్రాలు పఠిస్తూ పవిత్ర మట్టికి పూజలు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరి ఆశీస్సులు ఉండాలని ఉద్దేశంతో అంకురార్పణ కార్యక్రమం చేపట్టడం ఇక్కడ ఆనవాయితీ.

ఎగువ అహోబిలంలో అంకురార్పణ

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎగువ అహోబిలంలో అంకురార్పణ చేశారు. 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్​ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు కాపలాదారుగా ఉన్న విశ్వక్సేనుడు మేళతాళాల మధ్య పుట్ట బంగారు మన్ను మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ పీఠాధిపతి పర్యవేక్షణలో వేద పండితులు మంత్రాలు పఠిస్తూ పవిత్ర మట్టికి పూజలు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరి ఆశీస్సులు ఉండాలని ఉద్దేశంతో అంకురార్పణ కార్యక్రమం చేపట్టడం ఇక్కడ ఆనవాయితీ.

ఇదీ చదవండి :

అహోబిలం ఆలయ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.