ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి - kurnool district latest accident news

ఎమ్మిగనూరు మండలం కందనాతి వద్ద జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం బాలుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి కలిశారు.

accident happened at emmiganuru mandal
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చరణ్​(15)
author img

By

Published : Oct 31, 2020, 5:39 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చరణ్​(15) అనే బాలుడు మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని మలుపు వద్ద ఢీకొట్టిన ఆటో.. అనంతరం బోల్తాపడింది. ఆటోలో ప్రయాణికులతో పాటు.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చరణ్​ మరణించాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాలుడి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పరామర్శించారు.

ఇదీ చదవండి :

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చరణ్​(15) అనే బాలుడు మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని మలుపు వద్ద ఢీకొట్టిన ఆటో.. అనంతరం బోల్తాపడింది. ఆటోలో ప్రయాణికులతో పాటు.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చరణ్​ మరణించాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాలుడి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పరామర్శించారు.

ఇదీ చదవండి :

పెను ప్రమాదాన్ని తప్పించిన శిరస్త్రాణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.