ETV Bharat / state

రహదారి దాటుతుండగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు...వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద జాతీయరహదారిపై జరిగింది.

author img

By

Published : Sep 21, 2019, 9:12 PM IST

ప్రమాదం
ఆర్టీసీ బస్సు ఢీకొని... వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీ కొని బేతంచెర్లకు చెందిన చెన్నయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. నంద్యాల నుంచి ద్విచక్ర వాహనంపై బేతంచెర్లకు వెళ్తూ.. తమ్మరాజుపల్లె వద్ద రహదారి దాటుతుండగా కర్నూలు నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు..స్థానిక ఎస్‌ఐ రాకేష్ ఘటనాస్థలిని పరిశీలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని... వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీ కొని బేతంచెర్లకు చెందిన చెన్నయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. నంద్యాల నుంచి ద్విచక్ర వాహనంపై బేతంచెర్లకు వెళ్తూ.. తమ్మరాజుపల్లె వద్ద రహదారి దాటుతుండగా కర్నూలు నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు..స్థానిక ఎస్‌ఐ రాకేష్ ఘటనాస్థలిని పరిశీలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

అధైర్యపడొద్దు... బాధితులందరినీ ఆదుకుంటాం: సీఎం

Intro:పక్కా ఇళ్ల స్థలాల అర్జీల డేటా ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ , రోజువారి వచ్చే కుల, ఆదాయ , పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరుకు రేషన్ కార్డులు, ల్యాండ్ బదలాయింపు ధ్రువీకరణ ,పత్రాలు మంజూరు కోసం వందల సంఖ్యలో తాసిల్దార్ కార్యాలయం కి వస్తున్నాయి . ఈ సమస్యలను పరిష్కరించాలి అంటే కంప్యూటర్ ఆపరేటరు తప్పనిసరిగా ఉండాల్సిందే. తాసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ మీసేవ నుంచి వచ్చే దరఖాస్తులను అంతర్జాలంలో నమోదు చేసి ఇవ్వాల్సిందే .. ఇంతటి కీలకమైన కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో కావలి డివిజన్లోని కావలి, అల్లూరు, జలదంకి మండలం లో ఉన్న తాసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో అవస్థలు పడే పరిస్థితి మనకు కనిపిస్తుంది.. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ను ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు...
....
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రెవిన్యూ డివిజన్ పరిధిలోని కావలి ,అల్లూరు , జలదంకి మండలంలో ఉన్న గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కుల, ఆదాయ, పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు కు , రేషన్ కార్డు యాడింగ్ ,కరెక్షన్ అదేవిధంగా మీసేవ నుంచి వచ్చే దరఖాస్తులు నేరుగా రెవిన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ అంతర్జాలంలో నమోదు చేసి ఇవ్వాల్సిందే. అలాంటప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో ప్రజలు ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తున్నారు . ఏ పని కావాలన్నా అధికారుల వద్దకు వెళ్తే కంప్యూటర్ ఆపరేటర్ లేరు తర్వాత రండి అని మాట దాట చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ , వార్డు వాలంటరీ లు తీసుకొచ్చే ఇళ్ల పట్టాలు మంజూరు , దరఖాస్తులు అంతర్జాలంలో నమోదు చేయాల్సి ఉంది . ఆపరేటర్లు లేకపోవడంతో వాల్ ఎంట్రీలు తాసిల్దార్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు....
..
1.టి, సి. మల్యాద్రి నాయుడు.
2.సోమయ్య,, రైతు
.
ఎం.రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.





Body:కంప్యూటర్ ఆపరేటర్ లేక అవస్థలు


Conclusion:పక్కా ఇళ్ల స్థలాల అర్జీల డేటా ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ , రోజువారి వచ్చే కుల, ఆదాయ , పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరుకు రేషన్ కార్డులు, ల్యాండ్ బదలాయింపు ధ్రువీకరణ ,పత్రాలు మంజూరు కోసం వందల సంఖ్యలో తాసిల్దార్ కార్యాలయం కి వస్తున్నాయి . ఈ సమస్యలను పరిష్కరించాలి అంటే కంప్యూటర్ ఆపరేటరు తప్పనిసరిగా ఉండాల్సిందే. తాసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ మీసేవ నుంచి వచ్చే దరఖాస్తులను అంతర్జాలంలో నమోదు చేసి ఇవ్వాల్సిందే .. ఇంతటి కీలకమైన కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో కావలి డివిజన్లోని కావలి, అల్లూరు, జలదంకి మండలం లో ఉన్న తాసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో అవస్థలు పడే పరిస్థితి మనకు కనిపిస్తుంది.. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ను ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు...
....
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రెవిన్యూ డివిజన్ పరిధిలోని కావలి ,అల్లూరు , జలదంకి మండలంలో ఉన్న గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కుల, ఆదాయ, పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు కు , రేషన్ కార్డు యాడింగ్ ,కరెక్షన్ అదేవిధంగా మీసేవ నుంచి వచ్చే దరఖాస్తులు నేరుగా రెవిన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ అంతర్జాలంలో నమోదు చేసి ఇవ్వాల్సిందే. అలాంటప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో ప్రజలు ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తున్నారు . ఏ పని కావాలన్నా అధికారుల వద్దకు వెళ్తే కంప్యూటర్ ఆపరేటర్ లేరు తర్వాత రండి అని మాట దాట చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ , వార్డు వాలంటరీ లు తీసుకొచ్చే ఇళ్ల పట్టాలు మంజూరు , దరఖాస్తులు అంతర్జాలంలో నమోదు చేయాల్సి ఉంది . ఆపరేటర్లు లేకపోవడంతో వాల్ ఎంట్రీలు తాసిల్దార్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు....
..
1.టి, సి. మల్యాద్రి నాయుడు.
2.సోమయ్య,, రైతు
.
ఎం.రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.