కర్నూలు అగ్ని మాపక శాఖ కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు చేశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఎన్ఓసీ ఇవ్వడానికి ఫైర్ స్టేషన్ అధికారి నాగరాజు నాయక్ డబ్బులను డిమాండ్ చేశారు. బాధితుడి నుంచి రూ.1.20 లక్షల నగదును తీసుకుంటుండగా అధికారి నాగరాజు, కానిస్టేబుల్ అనిల్ను పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు.
ఇదీ చదవండి :