ETV Bharat / state

రైలు ఢీ కొని బాలుడు మృతి

author img

By

Published : Jun 3, 2020, 11:00 PM IST

కర్నూలు నగరం వెంకటాద్రినగర్​లో విషాదం నెలకొంది. రైలు ఢీ కొని మూడో తరగతి చదువుతున్న బాలుడు మృతిచెందాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

A third-grade boy dies in train accident in kurnool
రైలు ఢీ కొని మూడో తరగతి బాలుడు మృతి

కర్నూలు వెంకటాద్రినగర్​కు చెందిన శివకుమార్ మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం బయటికి వెళ్లి ఆడుకుంటుండగా... స్థానికంగా ఉన్న రైల్వేట్రాక్ వద్ద శివకుమార్​ను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కర్నూలు వెంకటాద్రినగర్​కు చెందిన శివకుమార్ మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం బయటికి వెళ్లి ఆడుకుంటుండగా... స్థానికంగా ఉన్న రైల్వేట్రాక్ వద్ద శివకుమార్​ను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇదీచదవండి. కుప్పం పోలీస్​స్టేషన్ ఏఎస్​ఐ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.