ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఆగిన యువకుడి గుండె

కూలీ పనికి వెళ్లిన ఓ వ్యక్తికి ప్రమాదవశాత్తూ.. విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

author img

By

Published : Jul 26, 2019, 8:43 AM IST

విద్యుదాఘాతంతో మృతి చెందిన వ్యక్తి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మీపేట కాలనీలో విద్యుదాఘాతంతో సంజీవ్ ( 25) అనే యువకుడు మృతి చెందాడు. ఇంటి నిర్మాణ పనులకు కూలీగా వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

విద్యుదాఘాతంతో మృతి చెందిన వ్యక్తి

ఇదీ చూడండి ఎన్టీఆర్ చిత్రపటాల తొలిగింపుపై తెదేపా ఆందోళన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మీపేట కాలనీలో విద్యుదాఘాతంతో సంజీవ్ ( 25) అనే యువకుడు మృతి చెందాడు. ఇంటి నిర్మాణ పనులకు కూలీగా వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

విద్యుదాఘాతంతో మృతి చెందిన వ్యక్తి

ఇదీ చూడండి ఎన్టీఆర్ చిత్రపటాల తొలిగింపుపై తెదేపా ఆందోళన

New Delhi, July 25 (ANI): The Ministry of External Affairs (MEA), Secretary East Vijay Thakur Singh on Thursday announced that President Ram Nath Kovind will visit three countries in West Africa from 28th July to 3rd August. He will accompanied by high level delegation. The upcoming visit to the President is important for our growing relationship with Africa. President will visit Benin, The Gambia and Guinea.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.