ETV Bharat / state

ఆదోని కస్తూర్బా పాఠశాలలో.. 50 మంది విద్యార్థినులకు పాజిటివ్

author img

By

Published : Apr 18, 2021, 8:42 AM IST

Updated : Apr 18, 2021, 9:25 AM IST

corona cases in kurnool distric
adoni kasturba gandhi school

08:37 April 18

ఆదోని కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం

కర్నూలు జిల్లాలోని ఆదోని కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది విద్యార్థినులు, ఇద్దరు సిబ్బందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ నెల 15న 22 మందికి వైరస్ సోకింది. 257 మంది విద్యార్థినులు చదువుకుంటున్న ఈ పాఠశాలను.. వారం రోజుల పాటు మూసివేశారు.

ఇదీ చదవండి:

పర్యావరణ ముప్పు సూచీల్లో ఏపీకి 17వ ర్యాంకు

08:37 April 18

ఆదోని కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం

కర్నూలు జిల్లాలోని ఆదోని కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది విద్యార్థినులు, ఇద్దరు సిబ్బందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ నెల 15న 22 మందికి వైరస్ సోకింది. 257 మంది విద్యార్థినులు చదువుకుంటున్న ఈ పాఠశాలను.. వారం రోజుల పాటు మూసివేశారు.

ఇదీ చదవండి:

పర్యావరణ ముప్పు సూచీల్లో ఏపీకి 17వ ర్యాంకు

Last Updated : Apr 18, 2021, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.