ETV Bharat / state

'వివేకా హత్యకేసు విచారణను.. సీఎం సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు'

author img

By

Published : Jan 28, 2020, 6:05 PM IST

Updated : Jan 28, 2020, 7:19 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును..సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సీబీఐ దర్యాప్తు జరపాలని వ్యాజ్యం వేసిన వైఎస్‌ జగన్‌ ఇప్పుడు సీబీఐకి అప్పగించడంపై ఎందుకు విముఖత చూపుతున్నారని న్యాయస్థానం.. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.

ys viveka madder case in hi court
ys viveka madder case in hi court
'వివేకా హత్యకేసు విచారణను.. సీఎం సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు'

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై సీఎం కాక ముందు జగన్, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, తెదేపా నేత బీటెక్ రవి, భాజపా నేత ఆదినారాయణ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలతో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. గతంలో సీబీఐ దర్యాప్తు కావాలని వ్యాజ్యం వేసిన వైఎస్‌ జగన్‌... ఇప్పుడు సీబీఐకి అప్పగించడంపై ఎందుకు విముఖత చూపుతున్నారని న్యాయస్థానం..ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కౌంటర్లు వేయని వ్యాజ్యాలపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6 కు వాయిదా వేసింది.

'వివేకా హత్యకేసు విచారణను.. సీఎం సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు'

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై సీఎం కాక ముందు జగన్, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, తెదేపా నేత బీటెక్ రవి, భాజపా నేత ఆదినారాయణ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలతో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. గతంలో సీబీఐ దర్యాప్తు కావాలని వ్యాజ్యం వేసిన వైఎస్‌ జగన్‌... ఇప్పుడు సీబీఐకి అప్పగించడంపై ఎందుకు విముఖత చూపుతున్నారని న్యాయస్థానం..ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కౌంటర్లు వేయని వ్యాజ్యాలపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6 కు వాయిదా వేసింది.

Intro:Body:

viveka


Conclusion:
Last Updated : Jan 28, 2020, 7:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.