కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాధపల్లె గ్రామంలో పూషడపు వెంకటేశ్వరరావు(28) మానసిక ఎదుగుదల సరిగా లేక మంచినీటి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోడూరు ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య
కృష్ణా జిల్లా విశ్వనాధపల్లె కొత్తపాలెంలో చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఎదుగుదల సరిగా లేక ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు.
![చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య krishna distrct](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7305570-146-7305570-1590147040954.jpg?imwidth=3840)
చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య.. !
కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాధపల్లె గ్రామంలో పూషడపు వెంకటేశ్వరరావు(28) మానసిక ఎదుగుదల సరిగా లేక మంచినీటి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోడూరు ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
ఇది చదవండి తెలంగాణ... బావిలో ఐదు మృతదేహాలు లభ్యం