ETV Bharat / state

వైఎస్​ఆర్​ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయులు పరస్పర దాడి

కృష్ణా జిల్లా ముస్తాబాద్​లో నిర్వహించిన వైఎస్​ఆర్​ జయంతి వేడుకల్లో వివాదం తలెత్తింది. వైకాపాలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరస్పరం ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

author img

By

Published : Jul 9, 2020, 1:28 AM IST

వైఎస్సార్ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయులు పరస్పర దాడి
వైఎస్సార్ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయులు పరస్పర దాడి
వైఎస్సార్ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయులు పరస్పర దాడి

కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్​ గ్రామంలో నిర్వహించిన వైఎస్​ఆర్ జయంతి వేడుకల్లో వివాదం నెలకొంది. వైకాపాకు చెందిన రెండు వర్గాల్లో వివాదం తలెత్తి, పరస్పరం దాడి చేసుకున్నారు. ఇటీవల తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన వర్గం.. ఎప్పటి నుంచో వైకాపాలో ఉన్న మరో వర్గం.. రెండుగా విడిపోయి వైఎస్​ఆర్ జయంతి వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చెరుకుని పరిస్థితి చక్కదిగ్గారు. గ్రామంలో పోలిస్ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి : 'వైఎస్​ఆర్​ హయాంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రద్దు'

వైఎస్సార్ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయులు పరస్పర దాడి

కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్​ గ్రామంలో నిర్వహించిన వైఎస్​ఆర్ జయంతి వేడుకల్లో వివాదం నెలకొంది. వైకాపాకు చెందిన రెండు వర్గాల్లో వివాదం తలెత్తి, పరస్పరం దాడి చేసుకున్నారు. ఇటీవల తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన వర్గం.. ఎప్పటి నుంచో వైకాపాలో ఉన్న మరో వర్గం.. రెండుగా విడిపోయి వైఎస్​ఆర్ జయంతి వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చెరుకుని పరిస్థితి చక్కదిగ్గారు. గ్రామంలో పోలిస్ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి : 'వైఎస్​ఆర్​ హయాంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.