ETV Bharat / state

భర్త చేతిలో హతమైన భార్య తల కోసం గాలింపు

విభేదాలతో కిరాతకంగా భార్యను చంపేశాడు. ఆమె తలను మొండెం నుంచి వేరుచేసి కాల్వలో పడేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఇప్పుడు ఆమె తల కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. విజయవాడలో భర్త చేతిలో హత్యకు గురైన భార్య శిరస్సు కోసం పోలీసులు వెతుకుతున్నారు.

author img

By

Published : Aug 12, 2019, 2:57 PM IST

భర్త చేతిలో భార్య హతం.. తలకోసం వెతుకులాట
భర్త చేతిలో భార్య హతం.. తలకోసం వెతుకులాట

విజయవాడలో భర్త చేతిలో కిరాతకంగా హత్యకు గురైన మణిక్రాంతి తల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం విజయవాడలో ప్రదీప్ కుమార్ తన భార్యను చంపేశాడు. ఆమె తలను రైవస్ కాల్వలో విసిరేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అతనిచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమె తల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈరోజు గాలింపు కొనసాగిస్తున్నామనీ.. వలలు, బోట్ల సాయంతో వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

భర్త చేతిలో భార్య హతం.. తలకోసం వెతుకులాట

విజయవాడలో భర్త చేతిలో కిరాతకంగా హత్యకు గురైన మణిక్రాంతి తల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం విజయవాడలో ప్రదీప్ కుమార్ తన భార్యను చంపేశాడు. ఆమె తలను రైవస్ కాల్వలో విసిరేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అతనిచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమె తల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈరోజు గాలింపు కొనసాగిస్తున్నామనీ.. వలలు, బోట్ల సాయంతో వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి..

వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో బాలుడి మృతి

Intro:222


Body:666


Conclusion:బద్వేలు కు వధించేందుకు తెస్తున్న ఆవులను నందిపల్లి సమీపంలో ని బ్రాహ్మణి గోసాల కు తరలించినట్లు ఆర్ ఎస్ ఎస్ నాయకులు తెలిపారు గోవులను సంరక్షించి ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి గోవులను సంరక్షించేందుకు ముందుకు రావాలని సూచించారు. బైట్స్ రామకోటి రాజు ఆర్ఎస్ఎస్ నాయకులు ఈశ్వరయ్య సుభాష్ ప్రస్తుతం గోవులు బ్రాహ్మణి గోశాలలో సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.