ETV Bharat / state

నూజివీడులో హాస్టళ్ల నిర్వహణపై అధికారుల ఆకస్మిక తనిఖీలు

నూజివీడులో హాస్టళ్ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.

author img

By

Published : Sep 18, 2019, 1:51 PM IST

నూజివీడులో హాస్టళ్ల నిర్వహణపై అధికారుల ఆకస్మిక తనిఖీలు

కృష్ణాజిల్లా నూజివీడులో హాస్టళ్ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎస్.కె.షాహిద్ బాబు తనిఖీలు నిర్వహించారు. డివిజన్లోని 9 హాస్టళ్లను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. శ్రీ మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్,డిగ్రీ కళాశాల బాలికల హాస్టళ్లను పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఇక్కడ శాశ్వత వార్డెన్ నియమించినట్లు చెప్పారు. విద్యార్థులకు అందించే మెనూ, కనీస సౌకర్యాల అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఎంప్లాయిస్ కాలనీ జూనియర్ బాలికల హాస్టల్ లోని నీరు, శానిటేషన్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మెరుగైన వసతుల కోసం శాశ్వత ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో నూజివీడు ఎస్ డబ్ల్యు డి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

నూజివీడులో హాస్టళ్ల నిర్వహణపై అధికారుల ఆకస్మిక తనిఖీలు

కృష్ణాజిల్లా నూజివీడులో హాస్టళ్ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎస్.కె.షాహిద్ బాబు తనిఖీలు నిర్వహించారు. డివిజన్లోని 9 హాస్టళ్లను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. శ్రీ మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్,డిగ్రీ కళాశాల బాలికల హాస్టళ్లను పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఇక్కడ శాశ్వత వార్డెన్ నియమించినట్లు చెప్పారు. విద్యార్థులకు అందించే మెనూ, కనీస సౌకర్యాల అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఎంప్లాయిస్ కాలనీ జూనియర్ బాలికల హాస్టల్ లోని నీరు, శానిటేషన్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మెరుగైన వసతుల కోసం శాశ్వత ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో నూజివీడు ఎస్ డబ్ల్యు డి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ట్రిపుల్ ​ఐటీ... సమస్యల్లో మేటీ

Intro:పీలేరులో 37 పరీక్ష కేంద్రాల్లో 7735 మంది అభ్యర్థులు...
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ , కె.వి పల్లి , కలకడ మండలాల్లో జరిగిన గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు అధికారులు 37 పరీక్ష కేంద్రాలు 7735 మంది అభ్యర్థులను కేటాయించారు. తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు సుదూర ప్రాంతాల నుంచి అభ్యర్థులు ఉదయాన్నే తరలివచ్చారు. పరీక్ష సమయానికి గంట ముందే అభ్యర్థులు అందరిని క్షుణ్నంగా పరిశీలించిన అధికారులు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి బ్యాగులను.. చేతి గడియారాలను ఆనుమతించలేదు. అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువీకరణ గుర్తింపు కార్డును పరిశీలించారు.


Body:గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు హాజరు


Conclusion:చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు నిర్వహించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.