ETV Bharat / state

మోపిదేవి వార్పు లాకుల వద్దకు చేరిన సాగునీరు

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో వార్పు లాకుల వద్దకు కేఈబీ కాలువ ద్వారా సాగునీరు చేరింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఇరిగేషన్‌ డీఈ వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు చేసి నీరు విడుదల చేశారు. మూడు గేట్ల ద్వారా దివిసీమలోని పంట పొలాలకు నీరు విడుదల చేశారు.

author img

By

Published : Jul 15, 2019, 2:06 PM IST

water
మోపిదేవి వార్పు లాకుల వద్దకు చేరిన సాగునీరు

.

మోపిదేవి వార్పు లాకుల వద్దకు చేరిన సాగునీరు

.

Intro:AP_GNT_41_14_PANCHAYETI_KARYADARSI_ATMAHATYA_AV_AP10026 FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIT కిట్ నెంబర్ 676. అప్పుల బాధతో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య. గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరానికి సమీపంలో కరెంటు స్తంభానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది మృతుడు పులుగు రాంబాబు రెడ్డి కర్లపాలెం పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నాడు అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల గ్రామీణ ఎస్ ఐ .సంధ్య రాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుBody:బాపట్లConclusion:గుంటూరు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.