ETV Bharat / state

చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం - చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం

విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో తలపెట్టిన వరుణయాగం చివరి ఘాట్టానికి చేరుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుణ్య నదీ జలాలను ఘటాలలో నింపి ప్రత్యేక పూజలు చేశారు.

varunayagam-among-the-vedic-slogans
author img

By

Published : Jun 24, 2019, 2:15 PM IST

చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం
దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుణ యాగం చివరి ఘట్టానికి చేరుకుంది. వేద విద్యార్థులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ.... పుణ్య నదీజలాలను ఘటాలలో నింపి కృష్ణా తీరాన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘటాలతో కృష్ణా జలాలను ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వర స్వామి సన్నిధికి తరలించారు. గర్భ గుడిలో మల్లేశ్వర స్వామికి వేద పండితులు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల వరకు ఈ క్రతవు మొదలైంది. మంచిగా వర్షా లు కురిసి దేశం, రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశ్యంతోనే యాగాన్ని చేపట్టినట్లు ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.

చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం
దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుణ యాగం చివరి ఘట్టానికి చేరుకుంది. వేద విద్యార్థులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ.... పుణ్య నదీజలాలను ఘటాలలో నింపి కృష్ణా తీరాన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘటాలతో కృష్ణా జలాలను ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వర స్వామి సన్నిధికి తరలించారు. గర్భ గుడిలో మల్లేశ్వర స్వామికి వేద పండితులు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల వరకు ఈ క్రతవు మొదలైంది. మంచిగా వర్షా లు కురిసి దేశం, రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశ్యంతోనే యాగాన్ని చేపట్టినట్లు ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_33_22_annavaram_kanaka_durga_pujalu_p_v_raju_av_c4_SD తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ రక్షకులు గా కొలిచే కనకదుర్గ అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళసలకు పూజలు చేశారు. ఆదివారం ఉదయం 10.55 గంటలకు శిఖర ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరగనుంది.Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.