![varla ramayaiah wrote a letter to national sc commission](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8387035_varla-2.jpg)
![varla ramayaiah wrote a letter to national sc commission](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8387035_varla-2d.jpg)
ఎస్సీ యువకుడు శివప్రసాద్ శిరోమండనం కేసులో ఇంతవరకు అసలైన దోషులను పట్టుకోలేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఈ మేరకు ఆయన జాతీయ ఎస్సీ కమిషన్కు లేఖ రాశారు. బాధితులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా ఉండకూడదని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే శివ ప్రసాద్ మావోయిస్టుల్లో చేరిపోతా నంటూ రాష్ట్రపతికి లేఖ రాశారని చెప్పారు. ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి