ETV Bharat / state

గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వర్తించేయాలి: వక్ఫ్ బోర్డు నేతలు

author img

By

Published : Aug 22, 2019, 11:56 PM IST

హిందూ దేవాలయ భూములు ఇతరులకు ఇవ్వకూడదని గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వులను వక్ఫ్​బోర్డు భూములకూ వర్తింపచేయాలని పలువురు డిమాండ్ చేశారు.

ముస్లిం నేతలు
గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు మాకు వర్తించేయాలి

హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ దిశగా... ఆ భూములను ఇతరులకు ఇవ్వకూడదని గత ప్రభుత్వం జీవో 425,426ను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తమకూ వర్తింపచేయాలని ముస్లిం సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఓ హోటల్​లో యునైటెడ్ ముస్లిమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం ఆధ్యర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్​ ఆస్తులు నూటికి తొంభై శాతం ఇతర మతస్థుల చేతిలో ఉన్నాయని సంఘం అధ్యక్షులు హజరత్ మొహమ్మద్ అల్తాఫ్ రజా తెలిపారు. దేవాలయాల ఆస్తుల్లో అన్యమతస్థులు రాకూడదని చెప్పినట్టే... వక్ఫ్ భూముల్లో కూడా ముస్లింలే ఉండేట్టు చట్టాలు తేవాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసకోవాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు మాకు వర్తించేయాలి

హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ దిశగా... ఆ భూములను ఇతరులకు ఇవ్వకూడదని గత ప్రభుత్వం జీవో 425,426ను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తమకూ వర్తింపచేయాలని ముస్లిం సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఓ హోటల్​లో యునైటెడ్ ముస్లిమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం ఆధ్యర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్​ ఆస్తులు నూటికి తొంభై శాతం ఇతర మతస్థుల చేతిలో ఉన్నాయని సంఘం అధ్యక్షులు హజరత్ మొహమ్మద్ అల్తాఫ్ రజా తెలిపారు. దేవాలయాల ఆస్తుల్లో అన్యమతస్థులు రాకూడదని చెప్పినట్టే... వక్ఫ్ భూముల్లో కూడా ముస్లింలే ఉండేట్టు చట్టాలు తేవాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి

విషాదం.. తల్లిదండ్రులు, కొడుకు బలవన్మరణం!

Intro:Ap_Nlr_02_22_Minister_Parisilana_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గేట్ దగ్గర నిర్మించనున్న బీసీ భవన్ స్థలాన్ని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్భాటాలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేసి తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేస్తామంటూ, 4.45 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచినా, కేవలం పునాదులు తప్ప ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయలేదన్నారు. నగరంలో కాపుభవన్ నిర్మాణాన్ని నాసిరకంగా చేపట్టాలని చెప్పారు. తాము బి.సి., కాపు భవన్ల నిర్మాణాలను నాణ్యతగా చేపట్టేలా చర్యలు చేపడతామన్నారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.