ETV Bharat / state

కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కేంద్రమంత్రి

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్యాస్‌ నిక్షేపాలు వెలికితీసే ప్రాంతంలో... ఫిల్లింగ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.

author img

By

Published : Nov 8, 2019, 7:02 AM IST

ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి
ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్యాస్‌ నిక్షేపాలు వెలికితీసే ప్రాంతంలో... ఫిల్లింగ్‌స్టేషన్‌ను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వోఎన్​జీసీ ప్లాంట్‌ వద్ద గ్యాస్‌ గేదరింగ్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. నాగాయలంక మండలంలో ఆయన పర్యటించే ప్రాంతాలను మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి పరిశీలించారు.

ఇదీ చదవండీ... ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకొండి: సీఎం జగన్

ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్యాస్‌ నిక్షేపాలు వెలికితీసే ప్రాంతంలో... ఫిల్లింగ్‌స్టేషన్‌ను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వోఎన్​జీసీ ప్లాంట్‌ వద్ద గ్యాస్‌ గేదరింగ్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. నాగాయలంక మండలంలో ఆయన పర్యటించే ప్రాంతాలను మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి పరిశీలించారు.

ఇదీ చదవండీ... ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకొండి: సీఎం జగన్

ap_vsp_02_08_new_port_site_decision_pkg_3031531 Anchor : రాష్ట్రంలో మరో భారీ పోర్టు ఎక్కడ నిర్మించాలన్నది ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య నలుగుతోంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఒక భారీ పోర్టు ను కేంద్రం నిర్మించాల్సి ఉంది. అది దుగరాజపట్నం లేక రామయ్య పట్నం అని నిర్ణయించాల్సి ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో సాధ్యమవుతుందన్నది స్పష్టమే అయినా, ఇప్పటికి మాత్రం ఇది ఎక్కడ నిర్మించాలన్నది నిర్ణయం కాలేదు. వాయిస్ ఓవర్:1: రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక మేజర్ పోర్టు నిర్మాణానికి హామీకి కార్యరూపం ఇవ్వాల్సి ఉంది. దీనిని సాధించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయాల్సి ఉంది .ఇప్పటి వరకు రామయ్య పట్నం లేదా దుగరాజపట్నం అన్న రెండు చోట్ల విస్తృతంగా గా ఊహాగానాలు నడిచాయి. స్పాట్... వాయిస్ ఓవర్: 2 : విశాఖ పోర్టు చైర్మన్ గా కృష్ణ బాబు ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం నౌకాయాన మంత్రిత్వశాఖ వీటిపై అధ్యయనం చేయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా సేకరించింది. ఉపగ్రహ ప్రయోగ కేంద్రం శ్రీహరి కోట సమీపంలో ఉన్నందున దుగరాజపట్నం ఎంత మాత్రం భారీ పోర్టు కార్యకలాపాలకు అనుకూలం కాదని అలాగే సమీపంలోనే కృష్ణ పట్నం పోర్టు ఉన్నందున కార్గో కార్గో వంటి సమస్యలు విశాఖ పట్నం పోర్టు గంగవరం పోర్టు మాదిరిగా ఉంటాయని అప్పట్లోనే తేల్చింది .దీనికి అనుగుణంగానే ప్రకాశం జిల్లా రామయ్య పట్నం అనుకూలత కూడా అంచనా వేసింది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాల్సి ఉందని చెబుతోంది.సాజ్Z బైట్: మాన్షుక్ మాండవీయ, కేంద్ర మంత్రి వాయిస్ ఓవర్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ పోర్టుకి జనవరి నెలలోనే శంకుస్థాపన చేసింది ఆ తర్వాత ఎక్కడ అ పనులు ముందు అడుగు పడలేదు ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడ ఈ పోర్టు నిర్మించా లన్నది ఇంకా తేల్చుకో లేదు. బైట్ మేకపాటి గౌతం రెడ్డి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎండ్ వాయిస్ ఓవర్ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో కేంద్రం సాయపడే సమయంలోనే రాష్ట్రం వృద్ధి దిశగా వేగంగా ఓవర్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.