ETV Bharat / state

మట్టిపెళ్లలో మధ్యలో ఇరుక్కుపోయి ఇద్దరు యువకులు మృతి - Two teenagers killed in mudslides

నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామంలో విషాదం జరిగింది. చెరువులో ఇసుక పనికి వెళ్లిన గోపాలరావు, గోపాలకృష్ణ అనే ఇద్దరు యువకులు మట్టి పెళ్లలో మధ్యలో ఇరుక్కుపోయి మృతిచెందారు.

Two teenagers killed in mudslides
మట్టిపెళ్లలో మధ్యలో ఇరుక్కుపోయి ఇద్దరు యువకులు మృతి
author img

By

Published : Apr 14, 2020, 12:38 AM IST

కృష్ణా జిల్లా నూజివీడులో పనికి వెళ్లి ఇద్దరు యువకులు మట్టి పెళ్లల్లో కూరుకుపోయి మృతిచెందారు. నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామంలో నాసిం చెరువులో ఇసుక పనికి వెళ్లిన గోపాలరావు, గోపాలకృష్ణ... సాయంత్రం చెరువులోకి దిగారు. ఇసుక కోసం మట్టి కింద చేసిన సొరంగం ఆ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఇద్దరు యువకులు మట్టి పెళ్లలో మధ్యలో ఇరుక్కుపోయి మృతిచెందారు.

కృష్ణా జిల్లా నూజివీడులో పనికి వెళ్లి ఇద్దరు యువకులు మట్టి పెళ్లల్లో కూరుకుపోయి మృతిచెందారు. నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామంలో నాసిం చెరువులో ఇసుక పనికి వెళ్లిన గోపాలరావు, గోపాలకృష్ణ... సాయంత్రం చెరువులోకి దిగారు. ఇసుక కోసం మట్టి కింద చేసిన సొరంగం ఆ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఇద్దరు యువకులు మట్టి పెళ్లలో మధ్యలో ఇరుక్కుపోయి మృతిచెందారు.

ఇదీ చదవండీ... ఆర్థిక రథచక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.