ETV Bharat / state

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కాకరవాయిలో చోటు చేసుకోగా..మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

author img

By

Published : Apr 5, 2020, 6:27 PM IST

చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి
చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి
చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కాకరవాయిలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు... ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు. మరో బాలుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మధిర మండలం మోటమర్రి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ మరణించారు. బాలుర మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కాకరవాయిలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు... ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు. మరో బాలుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మధిర మండలం మోటమర్రి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ మరణించారు. బాలుర మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీచదవండి

అలాంటి వారిని నడిరోడ్డుపై ఉరి తీయాలి: టీజీ వెంకటేశ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.