ETV Bharat / state

లారీ డ్రైవర్ అతి వేగం.. ట్రాక్టర్​ డ్రైవర్​ బలి

author img

By

Published : Apr 18, 2020, 10:30 AM IST

లారీ డ్రైవర్​ అతివేగం.. ట్రాక్టర్​ డ్రైవర్​ ప్రాణాన్ని బలి తీసుకుంది. మరో ముగ్గురిని గాయాలపాలు చేసింది. కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

tractor driver died in road accident at Nuzvidu in krishna districtc
tractor driver died in road accident at Nuzvidu in krishna districtc

కృష్ణా జిల్లా నూజివీడులో ఆగి ఉన్న ట్రాక్టర్​ను.. వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. ట్రాక్టర్ డ్రైవర్, ముసునూరు మండలం కొర్లగుంట గ్రామానికి చెందిన పిన్నిబోయిన రమేష్.. అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో ఉన్న మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. గడ్డి తీసుకురావడం కోసం బయల్దేరిన ఈ ముగ్గురు.. నూజివీడు పట్టణ పరిధిలోని బైపాస్​ దగ్గర ట్రాక్టర్​తో ఆగారు. అదే సమయంలో కంచికచర్లకు చెందిన ధాన్యం లారీ వేగంగా వచ్చి వారిని ఢీ కొట్టింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా నూజివీడులో ఆగి ఉన్న ట్రాక్టర్​ను.. వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. ట్రాక్టర్ డ్రైవర్, ముసునూరు మండలం కొర్లగుంట గ్రామానికి చెందిన పిన్నిబోయిన రమేష్.. అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో ఉన్న మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. గడ్డి తీసుకురావడం కోసం బయల్దేరిన ఈ ముగ్గురు.. నూజివీడు పట్టణ పరిధిలోని బైపాస్​ దగ్గర ట్రాక్టర్​తో ఆగారు. అదే సమయంలో కంచికచర్లకు చెందిన ధాన్యం లారీ వేగంగా వచ్చి వారిని ఢీ కొట్టింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రూ.280కే కోవిడ్ ఔషధం ఇస్తామంటూ బురిడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.