ETV Bharat / state

కలెక్టర్ కార్యాలయాల ఎదుట భవన నిర్మాణ కార్మికుల భిక్షాటన

author img

By

Published : Oct 6, 2019, 9:42 AM IST

రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నట్లు కేంద్ర భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి ఛైర్మన్ శ్రీనివాస నాయుడు  తెలిపారు.

రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట భవన నిర్మాణా కార్మికుల భిక్షాటన

రాష్ట్ర ప్రభుత్వం 4 నెలలుగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి వారిని రోడ్డున పడేసే స్థాయికి తెచ్చిందని భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి ఛైర్మన్ శ్రీనివాస నాయుడు ఆరోపించారు. దీనికి నిరసనగా రేపు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు భిక్షాటన కార్యక్రమం చేపడుతున్నట్లు శ్రీనివాస నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి అనాలోచిన నిర్ణయాలే ఈ వైఖరికి కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నందున నెలకు రూ.10 వేల చొప్పున ఒక్కో కార్మికుని కుటుంబానికి చెల్లించాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.

రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట భవన నిర్మాణ కార్మికుల భిక్షాటన

రాష్ట్ర ప్రభుత్వం 4 నెలలుగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి వారిని రోడ్డున పడేసే స్థాయికి తెచ్చిందని భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి ఛైర్మన్ శ్రీనివాస నాయుడు ఆరోపించారు. దీనికి నిరసనగా రేపు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు భిక్షాటన కార్యక్రమం చేపడుతున్నట్లు శ్రీనివాస నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి అనాలోచిన నిర్ణయాలే ఈ వైఖరికి కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నందున నెలకు రూ.10 వేల చొప్పున ఒక్కో కార్మికుని కుటుంబానికి చెల్లించాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.

రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట భవన నిర్మాణ కార్మికుల భిక్షాటన

ఇదీ చూడండి

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు!

Intro:AP_VJA_17_05_ANDHRA_LAWYERS_ASSOCIATION_PC_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) హైకోర్టు రాయలసీమ ఏర్పాటుచేయాలని లాయర్లు చేస్తున్న ఆందోళన పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రెస్క్లబ్ లో ఆంధ్ర లాయర్స్ సంఘం డిమాండ్ చేసింది. హైకోర్టును తరలిస్తారు అన్న అంశంపై లాయర్లు చేపట్టిన ఆందోళనల వలన కక్షిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని హైకోర్టు న్యాయవాది రాజా రామ్ అన్నారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాన్ని తాత్కాలికంగా నిర్మించినా... కేంద్ర ప్రభుత్వం అమరావతి లో హై కోర్టు ఉండాలని గెజిట్ ఇచ్చిందన్నారు. తాత్కాలిక హైకోర్టు నెపంతో రాజధాని అమరావతి నుండి హైకోర్టును తరలించాలి అనుకోవడం సహేతుకం కాదన్నారు. రాయలసీమలో హైకోర్టు సర్క్యూట్ బెంచీ ను ఏర్పాటు చేయాలని ,రాజధాని అమరావతి లో హై కోర్టును కొనసాగించాలని కోరారు.
బైట్... రాజారామ్ హైకోర్టు న్యాయవాది


Body:AP_VJA_17_05_ANDHRA_LAWYERS_ASSOCIATION_PC_AVB_AP10050


Conclusion:AP_VJA_17_05_ANDHRA_LAWYERS_ASSOCIATION_PC_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.