తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. పేద ప్రజలకు సహాయం అందించేందుకు తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని టీఎస్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు.
ఇదీచదవండి.