కృష్ణా జిల్లా కలిదిండి మండలం గోపాలపురంలో మంచినీటి బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. నాగశ్రీను, లక్ష్మీకుమారిల కుమారుడు బలరామకృష్ణ ఇంటి సమీపంలో ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. తమ కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండీ..