ETV Bharat / state

సీఎం సభకు వచ్చిన ముగ్గురు మహిళలకు అస్వస్థత

author img

By

Published : Oct 20, 2022, 11:14 AM IST

Updated : Oct 20, 2022, 12:06 PM IST

3 women illness
మహిళలకు అస్వస్థత

11:11 October 20

ఎండకు సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురు మహిళలు

కృష్ణా జిల్లా అవనిగడ్డలో సీఎం జగన్​ సభకు వచ్చిన ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఎండకు సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురు మహిళలను... వైద్యాధికారి రత్నగిరిరావు అంబులెన్స్‌లో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అవనిగడ్డలో ముఖ్యమంత్రి సభకు డ్వాక్రా మహిళలను భారీగా తరలించారు. గ్యాలరీలు నిండిపోవడంతో మహిళలు మండుటెండలో అల్లాడిపోయారు. కనీసం కూర్చోడానికి కూడా చోటు లేకపోవడంతో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.

ఇవీ చదవండి:

11:11 October 20

ఎండకు సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురు మహిళలు

కృష్ణా జిల్లా అవనిగడ్డలో సీఎం జగన్​ సభకు వచ్చిన ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఎండకు సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురు మహిళలను... వైద్యాధికారి రత్నగిరిరావు అంబులెన్స్‌లో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అవనిగడ్డలో ముఖ్యమంత్రి సభకు డ్వాక్రా మహిళలను భారీగా తరలించారు. గ్యాలరీలు నిండిపోవడంతో మహిళలు మండుటెండలో అల్లాడిపోయారు. కనీసం కూర్చోడానికి కూడా చోటు లేకపోవడంతో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 20, 2022, 12:06 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.