ETV Bharat / state

IAS OFFICERS TRANSFER: రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్ అధికారులు బదిలీ

author img

By

Published : Oct 23, 2021, 7:58 PM IST

Updated : Oct 23, 2021, 8:47 PM IST

రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు (three ias officers transferred in ap news). ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

IAS officers transferred
IAS officers transferred

రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ(three ias officers transferred in andhrapradesh news) చేసింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్​గా లక్ష్మీ షాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్​గా పనిచేస్తున్న జేవీఎన్ సుబ్రహ్మణ్యంను ఏపీఐఐసీ వీసీఎండీగా నియమించారు. జీవీఎంసీ కమిషనర్ సృజనను పరిశ్రమల శాఖ డైరెక్టర్​గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇదీ చదవండి

రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ(three ias officers transferred in andhrapradesh news) చేసింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్​గా లక్ష్మీ షాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్​గా పనిచేస్తున్న జేవీఎన్ సుబ్రహ్మణ్యంను ఏపీఐఐసీ వీసీఎండీగా నియమించారు. జీవీఎంసీ కమిషనర్ సృజనను పరిశ్రమల శాఖ డైరెక్టర్​గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇదీ చదవండి

Chandrababu Delhi tour: రాష్ట్రంలో పరిణామాలు, అరాచకాల అజెండాగా తెదేపా దిల్లీ పర్యటన

Last Updated : Oct 23, 2021, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.