ETV Bharat / state

బైక్ పై నియంత్రణ తప్పి వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ద్విచక్రవాహనం నుంచి అదుపు తప్పి కిందపడి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.

author img

By

Published : Sep 1, 2019, 2:58 PM IST

బైక్​ నుంచి జారిపడి వ్యక్తి మృతి
బైక్​ నుంచి జారిపడి వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తోర్రగొంటపాలెం వద్ద ద్విచక్రవాహనం అదుతప్పి ప్రమాదానికి గురైన వెంటనే ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు జగ్గయ్యపేటకు చెందిన ఉదయ్ కుమార్ గా గుర్తించారు. అతను ఇండియన్ గ్యాస్ కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయ్ గా పని చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:బొలారో ఢీ కొట్టి 11 గొర్రెలు మృతి

బైక్​ నుంచి జారిపడి వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తోర్రగొంటపాలెం వద్ద ద్విచక్రవాహనం అదుతప్పి ప్రమాదానికి గురైన వెంటనే ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు జగ్గయ్యపేటకు చెందిన ఉదయ్ కుమార్ గా గుర్తించారు. అతను ఇండియన్ గ్యాస్ కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయ్ గా పని చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:బొలారో ఢీ కొట్టి 11 గొర్రెలు మృతి

Intro:స్క్రిప్ట్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఇబ్బందులు తప్పలేదు పరీక్షా కేంద్రాల చిరునామాలను గుర్తించేందుకు పట్టణాలలో సరైన సమాచారం అందుబాటులో లేక చాలామంది సమయానికి కేంద్రాలకు చేరుకోలేకపోయారు కడప జిల్లా రాయచోటి లోని రాజు హై స్కూల్ కేంద్రానికి నలుగురు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా చేరుకున్నారు పరీక్ష నిర్వాహకులు వారిని అనుమతించక పోవడంతో అధికారులను ప్రాధేయపడినా ప్రయోజనం లేకుండా పోయింది చివరకు కేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది హైదరాబాదు శ్రీకాళహస్తి కదిరి ప్రాంతాలనుంచి వ్యయప్రయాసలకోర్చి కింద పేర్కొన్న నిమిషం పేరుతో తమన్నా అనువదించుకోవడం దారుణమని కంటతడి పెట్టారు పరీక్ష నిర్వాహకులు కేంద్రాల చిరునామాలు సరైన సమాధానం హాల్టికెట్లలో పొందుపరచక పోవడంతోనే ఊరంతా తిరిగి చివరలో కేంద్రానికి రావాల్సి వచ్చిందని అందుకని నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ దుయ్యబట్టారు అన్ని కేంద్రాల్లో పది గంటలకి ప్రధాన గేట్లను మూసివేశారు


Body:ఓన్లీ విజువల్స్


Conclusion:ఓన్లీ విజువల్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.