ETV Bharat / state

ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ - dgp visiting indira gandhi stadium

మరో రెండు రోజుల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవం జరగనుంది. అక్కడి ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు.

ఇందిరగాంధీ స్టేడియంలో స్వంతంత్ర్య వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
ఇందిరగాంధీ స్టేడియంలో స్వంతంత్ర్య వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
author img

By

Published : Aug 13, 2020, 1:53 PM IST

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 15 జరగనున్న స్వాతంత్య్రదిన వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకలకు తక్కువ సంఖ్యలో అతిథులు వస్తారని తెలిపారు. పోలీసుల పెరేడ్ రిహార్సల్​ను వీక్షించారు. పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. మరోవైపు వర్షం పడుతుండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 15 జరగనున్న స్వాతంత్య్రదిన వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకలకు తక్కువ సంఖ్యలో అతిథులు వస్తారని తెలిపారు. పోలీసుల పెరేడ్ రిహార్సల్​ను వీక్షించారు. పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. మరోవైపు వర్షం పడుతుండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.

ఇదీ చదవండి: నక్సలైట్లలో చేరడానికి అనుమతి ఎందుకు... వెళ్లి చేరొచ్చుకదా!: మంత్రి విశ్వరూప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.