ETV Bharat / state

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర పవిత్రోత్సవాల ముగింపు

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి.

author img

By

Published : Jul 27, 2019, 12:43 PM IST

ముగిసిన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు
ముగిసిన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు

కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహ కమిషనర్ లీలా కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ముగిసిన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు

కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహ కమిషనర్ లీలా కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి

గోడపై వివాదం.. పొనుగుపాడులో 144 సెక్షన్‌

Intro:ap_tpt_52_27_baalika_anumanaspada_mruthi_av_ap10105

బాలిక అనుమానాస్పద మృతిBody:చిత్తూరు జిల్లా.. పలమనేరు నియోజకవర్గం.వి.కోట మండలం జే.బి.కొత్తూరు గ్రామం వద్ద చెరువులో ఓ బాలిక మృతదేహం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
మృతి చెందిన బాలిక జేబీ. కొత్తూరు గ్రామానికి చెందిన రాణీ (16) గా గుర్తించారు. తమ కుమార్తె కనపడడం లేదని ఇది వరకే వికోట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు మృతి చెందిన రాణి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా హత్య చేసారా.. లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.