ETV Bharat / state

ఇందుపల్లిలో ప్రమాదం.. గాయపడిన కూలీలు

author img

By

Published : Dec 1, 2020, 1:03 PM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

vehicles at accident spot
ప్రమాద ప్రాంతంలో వాహనాలు

కృష్ణా జిల్లా ఇందుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొన్న ఘటనలో పది మంది గాయాలపాలయ్యారు. ఆటోలో వెళ్తున్న కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా ఇందుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొన్న ఘటనలో పది మంది గాయాలపాలయ్యారు. ఆటోలో వెళ్తున్న కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

పడవ బోల్తా.. ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.