ETV Bharat / state

వేరువేరు చోట్ల తెలంగాణ మద్యం సీజ్... ఆరుగురు అరెస్ట్

author img

By

Published : Jun 3, 2020, 9:59 AM IST

తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల్లో వ్యత్యాసం ఉన్నందున తెలంగాణ మద్యాన్ని అక్రమంగా రాష్ట్రానికి తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో వివిధ చోట్ల... పోలీసుల జరిపిన తనిఖీల్లో.. తెలంగాణ మద్యాన్ని సీజ్ చేశారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

Telangana liquor siegzed by krishna district police
Telangana liquor siegzed by krishna district police

కృష్ణా జిల్లా మైలవరం మండలం తిరువూరు వైపు నుంచి అక్రమంగా విజయవాడ తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని... మైలవరం ఎక్సైజ్ స్టేషన్ బ్యూరో పెద్ది రాజు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ తనిఖీలలో 337 క్వార్టర్‌ బాటిళ్లు పట్టుకున్నారు. ఒక ద్విచక్ర వాహనం, కారుతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సి.గుడిపాడు గ్రామంలో డొంక రహదారిలో 480 తెలంగాణ మద్యం సీసాలు ఎస్‌ఐ కె. శివన్నారయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులని అదుపులో తీసుకున్నారు.

కృష్ణా జిల్లా మైలవరం మండలం తిరువూరు వైపు నుంచి అక్రమంగా విజయవాడ తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని... మైలవరం ఎక్సైజ్ స్టేషన్ బ్యూరో పెద్ది రాజు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ తనిఖీలలో 337 క్వార్టర్‌ బాటిళ్లు పట్టుకున్నారు. ఒక ద్విచక్ర వాహనం, కారుతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సి.గుడిపాడు గ్రామంలో డొంక రహదారిలో 480 తెలంగాణ మద్యం సీసాలు ఎస్‌ఐ కె. శివన్నారయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులని అదుపులో తీసుకున్నారు.

ఇదీ చదవండి: 14 ఏళ్ల బాలుడిని బలిగొన్న సెల్​ఫోన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.