ETV Bharat / state

కోడెలకు నివాళిగా విజయవాడలో తెదేపా భారీ ర్యాలీ - tdp leaders protest on kodela death

విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్​ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. వైకాపా రాజకీయ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

కోడెలకు నివాళి
author img

By

Published : Sep 17, 2019, 3:43 PM IST

కోడెలకు నివాళిగా విజయవాడలో తెదేపా నేతల ర్యాలీ

ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్ మరణించారని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, తెదేపా శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లచొక్కాలు ధరించిన కార్యకర్తలు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నల్లజెండాలతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వచ్చారు. .

ఇదీ చూడండి : 'కోడెల కుటుంబ సభ్యులకు వైకాపా నేతల సంతాపం'

కోడెలకు నివాళిగా విజయవాడలో తెదేపా నేతల ర్యాలీ

ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్ మరణించారని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, తెదేపా శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లచొక్కాలు ధరించిన కార్యకర్తలు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నల్లజెండాలతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వచ్చారు. .

ఇదీ చూడండి : 'కోడెల కుటుంబ సభ్యులకు వైకాపా నేతల సంతాపం'

Intro:కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వం కారణమంటూ పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్లో కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాక్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శనగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాద్ పై అనేక అక్రమ కేసులు బనాయించి వేధించారు అన్నారు.


Body:కోడెల చిత్రపటానికి నివాళులు


Conclusion:నిరసన కార్యక్రమం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.