ETV Bharat / state

జిల్లా కేంద్రంలో 'స్వచ్ఛ మసూలా'

కృష్ణా జిల్లాలో 'నేను సైతం' కార్యక్రమంలో భాగంగా 'స్వచ్ఛ మసూలా' చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్​ కోరారు. పట్టణంలో 14 ప్రధాన ప్రాంతాల్లో జిల్లా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు.

author img

By

Published : May 13, 2019, 6:53 AM IST

జిల్లా కేంద్రంలో 'స్వచ్ఛ మసూలా'
జిల్లా కేంద్రంలో 'స్వచ్ఛ మసూలా'

కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగంగా జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ కోరారు. కృష్ణా జిల్లాలో చేపట్టిన 'నేను సైతం' కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 'స్వచ్ఛ మసులా' కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. పట్టణంలో గుర్తించిన 14 ప్రధాన ప్రాంతాల్లోని మంచినీరు, మురుగునీటి కాలువలను శుభ్రపరిచేందుకు జిల్లా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛ మసులా కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు.

జిల్లా కేంద్రంలో 'స్వచ్ఛ మసూలా'

కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగంగా జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ కోరారు. కృష్ణా జిల్లాలో చేపట్టిన 'నేను సైతం' కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 'స్వచ్ఛ మసులా' కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. పట్టణంలో గుర్తించిన 14 ప్రధాన ప్రాంతాల్లోని మంచినీరు, మురుగునీటి కాలువలను శుభ్రపరిచేందుకు జిల్లా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛ మసులా కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు.

ఇదీ చదవండీ :

'ఆరెంజ్ క్యాప్'​లో ఆరెంజ్​ ఆర్మీ హ్యాట్రిక్​

Intro:kit 736
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511..

ap_vja_17_12_golishoda_gadha_pkg_c11
ETV Contributors: k.Krishna Murthy (Avanigadda) - cell: 9299999511.

యాంకర్ వాయిస్ ....
ఇరవై సంవత్సరాల వయస్సు పైబడిన వారికి గోలి సోడా గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తికాదు.
కాలక్రమంలో కొన్ని అలవాట్లు, కొన్ని తిరుబండారాలు, కొన్ని వస్తువులు కనుమరుగై పోతాయి మండు వేసవిలో సైతం బాటసారులను వడదెబ్బ నుండి ఉపసమనం ఇచ్చే గోలి సోడా అంతరించి పోయే దశలో ఉంది. సోడాను నమ్ముకుని బ్రతికే వారికి బతుకు బారంగా మారింది  ప్రభుత్వం  తమను ఆదుకోవాలని కోరుచున్నారు.

 వాయిస్ ఓవర్.....
  మారుతున్న టెక్నాలజికి ప్రజల అభిరుచులకు అనుగుణంగా మార్పు చెందకపోతే  మనుగడ సాగించటం కష్టమవుతుంది. 
ఉయ్యూరు, ఏలూరులలో గోలిసోడాల సీసాల తయారీ చేసే ఫ్యాక్టరీలు  ప్లాస్టిక్ డ్రింక్ ల దాటికి తట్టుకోలేక కొనే వారు లేక 2014 లో మూసి వేసారు.  గోలి సోడానే నమ్ముకుని తరతరాలగా జీవనం సాగించే వారు పోట్టకూటి కోసం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.  అవనిగడ్డ నియోజక వర్గంలో  ఒక్క మండల కేంద్రాల లైన  ఘంటశాల, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డలలో మాత్రమే సోడాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఒక  సోడా రూ.3/- లకు అమ్ముతున్నారు వేసవిలో అయితే కొన్ని ప్రాంతాల్లో రూ.5/-ల వరకు అమ్మకం సాగిస్తున్నారు. సోడా తయారీకి  నిమ్మకాయకు, సోడా వాషర్ కు ,  గ్యాస్ కొనుగోలుకు  ఖర్చు ఎక్కువ అవుతుందని వచ్చే లాభం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

కొన్ని కుటుంబాలకు వంశ పారపర్యం లాగా కొనగిస్తున్నారు. గోలి సోడాల లో గ్యాస్ పట్టే టప్పుడు ఒటిగా ఉన్న సీసాలు పెలిపోతాయని కొన్ని సార్లు గాయాల పాలవుతామని సోడా విక్రయ దారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో లబించే కూల్ డ్రింక్ ల వలన తమకు ఉపాధి తగ్గి పోయిందని వాపోతున్నారు. అవనిగడ్డలో సుమారు 20 కుటుంబాల వరకు ఈ గోలి సోడాలను అమ్ముకుని జీవిస్తూన్నామని అంటున్నారు. ప్రభుత్వం తమకు ఏదైనా  షాప్ పెట్టుకొనుటకు  సబ్సిడి బుణాలు అందిచాలని కోరుచున్నారు.  2022 నాటికి  గోలి సోడా అనేది పూర్తిగా కనుమరుగు అవుతుందని సోడా అమ్మకం దారులు అంటున్నారు.

వాయిస్ బైట్స్  
వీడియోలు వాయిస్  బైట్స్ ఈటివి భారత్ మొబైల్ ద్వారా పంపడ మైనది.     గోలి సోడా అమ్మకం దారులు - అవనిగడ్డ




Body:గోలి సోడా గోడు స్టోరీ


Conclusion:గోలి సోడా గోడు స్టోరీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.