ETV Bharat / state

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదస్థితిలో పమిడిముక్కల మండలం,కృష్ణాపురం రోడ్డుపై అజీజ్ అనే వ్యక్తి మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Sep 8, 2019, 2:37 PM IST

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం డొంక రోడ్డులో ఒక వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు చల్లపల్లి మండలం రామనగరంకు చెందిన అబ్దుల్ అజీద్ (48) గా పోలీసులు గుర్తించారు.

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం డొంక రోడ్డులో ఒక వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు చల్లపల్లి మండలం రామనగరంకు చెందిన అబ్దుల్ అజీద్ (48) గా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి

తెలంగాణలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ వద్ద పేలుడు

Intro:పేరటకోళ్ల పెంపకం పై కథనం


Body:విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని రాస్తాకుంటుబాయి గ్రామంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, సిబ్బంది మండలంలోని ప్రతి గ్రామంలో నాటు కోళ్ల పెంపకం పై అవగాహన కల్పించి,వారితో పేరట కోళ్ల ను పెంచేందుకు దోహదపడ్డారు. వీటిని పెంచడంతో అధిక లాభాలు పొందవచ్చని, అలాగే ఆరోగ్య కరమైన ఆహారం లభిస్తుందన్నారు.
మొత్తం 10 గ్రామాలకు పంపిణీ చేసిన కోళ్లు 4,000
మొత్తం కుటుంబాలు-400,

బైట్-1(ఎ. నీలిమ, గృహ విజ్ఞాన శాస్తవ్రేత్త, కేవీకే ,రాష్టకుంటుబాయి,కురుపాం, విజయనగరం జిల్లా)

బైట్-2(బిల్కిస్,కో ఆర్డినేటర్, కేవీకే )





Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.