ETV Bharat / state

పచ్చని ఒడిలో.. ప్రకృతి బడిలో..!

నా.. అంటూ లేని చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఒక బడి... అందువలో పచ్చని పల్లె అందాలు... ప్రకృతి ఒడిలో చదువు చెప్పే హీల్ ప్యారడైజ్ పాఠశాల. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో... ప్రకృతి ఒడిలో పచ్చని బడిలా అత్యున్నత సేవలు అందిస్తోంది.

author img

By

Published : Aug 13, 2019, 6:57 PM IST

school-for-poor-childrens
తోటపల్లిలో అనాధ పిల్లల కోసం ప్రత్యేక బడి

వైద్యునిగా అమెరికాలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్న ఆంధ్రుడు డాక్టర్ సత్యప్రసాద్.. హీల్ ప్యారడైజ్ పేరుతో అనాథ పిల్లలకు వెలకట్టలేని సేవ చేస్తున్నారు. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో అనాధల కోసమే ప్రత్యేకంగా ఒక బడి కట్టించారాయాన. సువిశాలమైన 25 ఎకరాల స్థలంలో.. పచ్చని పల్లె అందాల మధ్యలో... ప్రకృతి ఒడిలో పాఠశాలనూ అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ 600 మంది విద్యార్థులు కార్పొరేట్‌ స్థాయిలో చదువుకుంటున్నారు. పరిపూర్ణమైన సేంద్రీయ ఆహారం అందుకుంటున్నారు. ఈ గుడి-బడి నిర్వహణను... సత్యప్రసాద్ సోదరి లక్ష్మి, మరికొందరు సభ్యులు చక్కబెడుతుంటారు. ఇక్కడ వెచ్చించే ప్రతి పైసా దాతల విరాళమే అంటున్నారు నిర్వాహకురాలైన లక్ష్మి. రేటెడ్‌ అధికారులు, పారిశ్రామికవేత్తలు వలంటీర్లగా సేవలందిస్తుంటారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

తోటపల్లిలో అనాధ పిల్లల కోసం ప్రత్యేక బడి

వైద్యునిగా అమెరికాలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్న ఆంధ్రుడు డాక్టర్ సత్యప్రసాద్.. హీల్ ప్యారడైజ్ పేరుతో అనాథ పిల్లలకు వెలకట్టలేని సేవ చేస్తున్నారు. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో అనాధల కోసమే ప్రత్యేకంగా ఒక బడి కట్టించారాయాన. సువిశాలమైన 25 ఎకరాల స్థలంలో.. పచ్చని పల్లె అందాల మధ్యలో... ప్రకృతి ఒడిలో పాఠశాలనూ అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ 600 మంది విద్యార్థులు కార్పొరేట్‌ స్థాయిలో చదువుకుంటున్నారు. పరిపూర్ణమైన సేంద్రీయ ఆహారం అందుకుంటున్నారు. ఈ గుడి-బడి నిర్వహణను... సత్యప్రసాద్ సోదరి లక్ష్మి, మరికొందరు సభ్యులు చక్కబెడుతుంటారు. ఇక్కడ వెచ్చించే ప్రతి పైసా దాతల విరాళమే అంటున్నారు నిర్వాహకురాలైన లక్ష్మి. రేటెడ్‌ అధికారులు, పారిశ్రామికవేత్తలు వలంటీర్లగా సేవలందిస్తుంటారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రకృతిపై ప్రేమతో...చెట్టుకు రాఖీలు

Intro:AP_ONG_22_22__PIDUGU BOY MRUTI _AVB_C1
CELLNO---9100075307
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, ఓబులాపురం తండా గ్రామం లో ఈరోజు సాయంత్రం కురిసిన వర్షంలో ఇంటి ముందు గల చెట్టు మీద పిడుగు పడి ఇంట్లోకి చొరబడటంతో ఇంటిలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన సుశాంత్ నాయక్ అనే నాలుగు సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, సాత్వి నాయక్ ఏడు సంవత్సరాలు గాయాలు కాగా వారి తల్లి లక్ష్మీ బాయి 27 సంవత్సరాలు చీలిపోయింది, ఆమెకు దాదాపు 10 కుట్లు పడతాయని వైద్యులు తెలిపారు. ఈ అనుకోని సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది అప్పటివరకు బాగా ఆడుకుంటున్న బాలుడు ఆనందంగా ఉన్న వారి కుటుంబం క్షణం లోనే దుఃఖసాగరంలో మునిగిపోయింది.
ఈ సంఘటన జీర్ణించుకోలేక బాలుడి నానమ్మ గుండె పగిలిపోయేలా రోదిస్తూ ఆసుపత్రి లో ఉన్నటువంటి చుట్టుపక్కల వారిని కంటతడి పెట్టిస్తుంది


Body:AP_ONG_22_22__PIDUGU BOY MRUTI _AVB_C1


Conclusion:AP_ONG_22_22__PIDUGU BOY MRUTI _AVB_C1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.