ETV Bharat / state

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూల్​ బస్సు.. విద్యార్థులంతా క్షేమం

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడులో పెను ప్రమాదం తప్పింది. ఉదయం విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న బస్సు విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులున్నారు. ఎవరికెలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

author img

By

Published : Aug 2, 2019, 10:59 AM IST

bus accident

.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూల్ బస్సు-క్షేమంగా 35 మంది విద్యార్థులు

.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూల్ బస్సు-క్షేమంగా 35 మంది విద్యార్థులు
Intro:kit 736
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం

కృష్ణా జిల్లా, కోడూరు మండంలో మూగ జీవాలకు త్రాగునీటి కష్టాలు వాయిస్ బైట్స్ .


Body:కృష్ణా జిల్లా, కోడూరు మండంలో మూగ జీవాలకు త్రాగునీటి కష్టాలు వాయిస్ బైట్స్


Conclusion:కృష్ణా జిల్లా, కోడూరు మండంలో మూగ జీవాలకు త్రాగునీటి కష్టాలు వాయిస్ బైట్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.