ETV Bharat / state

సచివాలయంలో ముమ్మరంగా శానిటైజేషన్​ పనులు

author img

By

Published : Jun 13, 2020, 11:23 PM IST

Updated : Jun 14, 2020, 8:12 PM IST

వెలగపూడి సచివాలయంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అన్ని బ్లాకుల్లోనూ శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు.

sanitation works in ap secretariat  due to increasing corona cases
sanitation works in ap secretariat due to increasing corona cases

వెలగపూడి సచివాలయంలో కరోనా కేసులు పెరగటంతో అన్ని బ్లాకులను శానిటైజ్ చేశారు. ఇప్పటికే కొన్ని శాఖలలో పనిచేసే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని విభాగాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించారు. మిగతా విభాగాల సిబ్బంది కరోనా భయంతో విధులకు హాజరు కావటానికి ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి

వెలగపూడి సచివాలయంలో కరోనా కేసులు పెరగటంతో అన్ని బ్లాకులను శానిటైజ్ చేశారు. ఇప్పటికే కొన్ని శాఖలలో పనిచేసే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని విభాగాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించారు. మిగతా విభాగాల సిబ్బంది కరోనా భయంతో విధులకు హాజరు కావటానికి ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి

రూ.150 కోట్లు అవినీతి జరిగినట్లు ప్రాథమిక నిర్థరణ'

Last Updated : Jun 14, 2020, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.