ETV Bharat / state

కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

కృష్ణాజిల్లా కంచికచర్ల చెరువుకట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

author img

By

Published : Aug 24, 2019, 11:26 PM IST

రోడ్డుప్రమాదం
కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. భారీగా నిలిచిన వాహనాలు

హైదరాబాద్ నుంచి కంచికచర్ల వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొని రహదారిపై అడ్డం తిరిగింది. హైదరాబాద్ నుండి వస్తున్న మరో కారు వెనకనుండి ఢీ కొనడంతో మూడు వాహనాలకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. రోడ్డుపై వాహనాలు ఉండటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహన రాకపోకలను నియంత్రించారు.

కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. భారీగా నిలిచిన వాహనాలు

హైదరాబాద్ నుంచి కంచికచర్ల వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొని రహదారిపై అడ్డం తిరిగింది. హైదరాబాద్ నుండి వస్తున్న మరో కారు వెనకనుండి ఢీ కొనడంతో మూడు వాహనాలకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. రోడ్డుపై వాహనాలు ఉండటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహన రాకపోకలను నియంత్రించారు.

ఇది కూడా చదవండి.

సచివాలయ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Intro:Ap_atp_62_24_raithula_aandolana_av_ap10005
~~~~~~~~~~~~~|||*
పరిహారం కోసం రైతులు గ్రీన్ కో గాలిమరల కంపెనీ వద్ద ఆందోళన
~~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రీన్ కో గాలిమరల కంపెనీ రైతుల పొలాల్లో విద్యుత్ స్తంభాలు పూడ్చి ఒక్కో స్తంభానికి రూ.12వేల నుంచి రూ 20వేల వరకు ఒప్పందం కుదుర్చుకున్న ది.అయితే విద్యుత్ స్తంభాలు పూడ్చి నెలలు గడిచినా పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు కళ్యాణదుర్గం పట్టణంలో ని గ్రీన్ కో కంపెనీ వద్ద ఆందోళన చేపట్టారు. పరిహారం మంజూరు లో కూడా అవకతవకలు జారిగాయని దళారులు ప్రమేయం లేకుండా పరిహారం అందిచాలని డిమాండ్ చేశారు.కంపెనీ ప్రతినిధి రవికాంత్ పరిహారం వెంటనే అందించేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.