ETV Bharat / state

చంద్రబాబు నివాసానికి వరద హెచ్చరిక నోటీసు జారీ

author img

By

Published : Oct 13, 2020, 4:07 PM IST

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రెవెన్యూ అధికారులు వరద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. వరద పెరుగుతున్నందున సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు.

revenue officers letter to chandrababu house over floods
revenue officers letter to chandrababu house over floods

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వరద హెచ్చరిక నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఈ నెల 16 వరకు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కరకట్ట వెంబడి ఉన్న అన్ని నివాసాలకు నోటీసులు జారీ చేశారు. వరద పెరుగుతున్నందున సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వరద హెచ్చరిక నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఈ నెల 16 వరకు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కరకట్ట వెంబడి ఉన్న అన్ని నివాసాలకు నోటీసులు జారీ చేశారు. వరద పెరుగుతున్నందున సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు.

ఇదీ చదవండి: రైతులకు నష్టం జరగనివ్వం: మంత్రి కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.