ETV Bharat / state

విజయవాడలో ఎంపీఈవోల "స్పందన దీక్ష" - mpeos darna

రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించిన ఎంపీఈవోలు దీక్షకు దిగారు. తమను నేరుగా గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు తీసుకోవాలని కోరుతూ దీక్ష చేపట్టారు.

జగనన్నకు ఎంపీఈవోల విజ్ఞాపనా దీక్ష....
author img

By

Published : Jul 17, 2019, 6:58 PM IST

జగనన్నకు ఎంపీఈవోల విజ్ఞాపనా దీక్ష....

నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎంపీఈవోలను నేరుగా గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హార్టికల్చర్, అగ్రికల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద స్పందన దీక్షకు దిగారు. వ్యవసాయ ఉద్యాన శాఖలు 2017వ సంవత్సరంలో, ప్రభుత్వం జీవో 43 ప్రకారం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ... మౌఖిక పరీక్ష ద్వారా ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతితో రాష్ట్ర వ్యవసాయ ఉద్యానశాఖలో 5వేల 7వందల 64 మంది ఎంపీఈవోలు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు, ఇప్పటికే పనిచేస్తున్న ఎంపీఈవోలను నేరుగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి... "ప్రజలు ఆలోచనలతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి"

జగనన్నకు ఎంపీఈవోల విజ్ఞాపనా దీక్ష....

నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎంపీఈవోలను నేరుగా గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హార్టికల్చర్, అగ్రికల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద స్పందన దీక్షకు దిగారు. వ్యవసాయ ఉద్యాన శాఖలు 2017వ సంవత్సరంలో, ప్రభుత్వం జీవో 43 ప్రకారం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ... మౌఖిక పరీక్ష ద్వారా ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతితో రాష్ట్ర వ్యవసాయ ఉద్యానశాఖలో 5వేల 7వందల 64 మంది ఎంపీఈవోలు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు, ఇప్పటికే పనిచేస్తున్న ఎంపీఈవోలను నేరుగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి... "ప్రజలు ఆలోచనలతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి"

Intro:AP_TPG_21_17_BOGGU_LORRY_BOLTHA_AVB_AP10088
యాంకర్ : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు గ్రామంలో బ్రిడ్జ్పైనుంచి జల్లేరు వాగులో బొగ్గు లారీ బోల్తా పడింది ప్రమాదంలో లో లారీ క్లీనర్ మహేష్ క్యాబిన్ లో ఇరుక్కుపోయి మృతి చెందగా చోదకుడు దేవుడు బాబు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విశాఖ పోర్టు నుంచి హైదరాబాద్ బొగ్గు లోడుతో మంగళవారం రాత్రి బయలుదేరారు ఎదురుగా వస్తున్న వ్యాను తప్పించబోయి బ్రిడ్జ్పైనుంచి లారీ బోల్తా పడినట్లు చోదకుడు తెలిపాడు మృతి చెందిన క్లీనర్ మహేష్ ఇది సబ్బవరం గ్రామంగా గుర్తించారు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం పోలీసులు తెలిపారు


Body:బొగ్గు లారీ బోల్తా


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.