ETV Bharat / state

బయటపడిన రేషన్ బియ్యం అక్రమ దందా

కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్ పేటలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానికంగా మోడల్ కాలనీలో రేషన్ బియ్యం అక్రమ దందా బయట పడింది.

author img

By

Published : May 22, 2019, 7:57 AM IST

రేషన్ బియ్యం
బయటపడిన రేషన్ బియ్యం అక్రమ దందా

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ రవాణా గురించి తెలుసుకున్న అధికారులు మెరుపు దాడులు చేసి 48 సంచుల 24 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, కారును స్వాధీనం చేసుకున్నారు. చిల్లకల్లు ఏఎస్సై కేసు నమోదు చేసుకుని నిందితుడు పగిడిపతి రామకృష్ణగా గుర్తించినట్టు తెలియజేశారు.

బయటపడిన రేషన్ బియ్యం అక్రమ దందా

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ రవాణా గురించి తెలుసుకున్న అధికారులు మెరుపు దాడులు చేసి 48 సంచుల 24 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, కారును స్వాధీనం చేసుకున్నారు. చిల్లకల్లు ఏఎస్సై కేసు నమోదు చేసుకుని నిందితుడు పగిడిపతి రామకృష్ణగా గుర్తించినట్టు తెలియజేశారు.


Lucknow (Uttar Pradesh), May 21 (ANI): Uttar Pradesh Chief Minister Yogi Adityanath visited Hanuman Setu Temple in Uttar Pradesh's capital city Lucknow today. He offered prayers at Hanuman Setu Temple two days ahead of the Lok Sabha election results. Bharatiya Janata Party (BJP) state president of Uttar Pradesh Mahendra Nath Pandey accompanied Yogi Adityanath while visiting the temple.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.