ETV Bharat / state

ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన పోస్ట్​మేన్‌​ అరెస్ట్​

author img

By

Published : Oct 30, 2019, 12:45 PM IST

Updated : Oct 30, 2019, 8:28 PM IST

గ్రామస్థులు జమ చేయమని ఇచ్చిన డబ్బును ఆ పోస్ట్​మేన్‌​ స్వాహా చేశాడు. దాదాపు రూ.43 లక్షలు కాజేసి పోలీసులు, బాధితుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఘరానా మోసగాడి వివరాలివి...!

ప్రజల డబ్బుకు టోపీ వేసిన పోస్ట్​మాస్టర్...

కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రజల డబ్బు రూ.43 లక్షలు స్వాహా చేసిన పోస్ట్‌మేన్‌ పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం మండలం బుతుమిల్లుపాడు, అజంపూడికి చెందిన బ్రాంచ్​ పోస్ట్​మేన్‌​ నాగేంద్ర ప్రజలు కట్టమని ఇచ్చిన సొమ్మును కాజేశాడు. అనంతరం 2 నెలలుగా పోలీసులు, గ్రామస్థులు కళ్లు గప్పి తిరుగుతున్నాడు. చివరకు గన్నవరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దాదాపు 400 మంది బాధితులు పోలీస్​ స్టేషన్​కు చేరుకుంటున్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రజల డబ్బు రూ.43 లక్షలు స్వాహా చేసిన పోస్ట్‌మేన్‌ పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం మండలం బుతుమిల్లుపాడు, అజంపూడికి చెందిన బ్రాంచ్​ పోస్ట్​మేన్‌​ నాగేంద్ర ప్రజలు కట్టమని ఇచ్చిన సొమ్మును కాజేశాడు. అనంతరం 2 నెలలుగా పోలీసులు, గ్రామస్థులు కళ్లు గప్పి తిరుగుతున్నాడు. చివరకు గన్నవరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దాదాపు 400 మంది బాధితులు పోలీస్​ స్టేషన్​కు చేరుకుంటున్నారు.

ఇదీ చదవండి:

పాఠశాలలోకి పాము... పరుగులు పెట్టిన విద్యార్థులు

sample description
Last Updated : Oct 30, 2019, 8:28 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.