ETV Bharat / state

వాహనాల తనిఖీ.. కర్ఫ్యూ ఉల్లంఘనులకు జరిమానా

author img

By

Published : Jun 1, 2021, 4:03 PM IST

కర్ఫ్యూ వేళ్లల్లో రోడ్లపైకి వచ్చే వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లాలోని పొట్టిపాడు టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

police checking at krishna district
వాహనాల తనిఖీ.. కర్ఫ్యూ ఉల్లంఘులకు జరిమానా

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. కర్ఫ్యూ నిబంధనలు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అందరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. కర్ఫ్యూ నిబంధనలు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అందరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

యూపీ ఎన్నికల నిర్వహణపై ఈసీ క్లారిటీ

నేడు జిల్లా వ్యాప్తంగా.. కొవాగ్జిన్ రెండో మోతాదు టీకా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.