ETV Bharat / state

జగన్ సభలో కార్యకర్తల అత్యుత్సాహం.. లాఠీచార్జ్!

కృష్ణా జిల్లా మైలవరంలో వైకాపా అధినేత జగన్ సభలో.. కార్యకర్తల తీరు ఉద్రిక్తతకు దారి తీసింది. జగన్ ప్రసంగం ముగియగానే.. అక్కడి కార్యకర్తలు ముందుకు చొచ్చుకు వచ్చేందుకు ఉత్సాహం చూపారు. ఖాకీలపై కొందరు చెప్పులు విసిరారు. పరిస్థితిని అదుపు చేసేందుకు.. పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది.

author img

By

Published : Apr 3, 2019, 8:39 PM IST

జగన్ సభలో కార్యకర్తల అత్యుత్సాహం.. లాఠీచార్జ్!
జగన్ సభలో కార్యకర్తల అత్యుత్సాహం.. లాఠీచార్జ్!
కృష్ణా జిల్లా మైలవరంలో వైకాపా అధినేత జగన్ సభలో.. కార్యకర్తల తీరు ఉద్రిక్తతకు దారి తీసింది. జగన్ ప్రసంగం ముగియగానే.. అక్కడి కార్యకర్తలు ముందుకు చొచ్చుకు వచ్చేందుకు ఉత్సాహం చూపారు. ఈ క్రమంలో.. తొక్కిసలాట జరిగింది. పోలీసులు అప్రమత్తమైనా... వైకాపా నాయకులు అత్యుత్సాహం చూపారు. ఖాకీలపై కొందరు చెప్పులు విసిరారు. పరిస్థితిని అదుపు చేసేందుకు.. పోలీసులు లాఠీఛార్జే చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో కొందరు వైకాపా నాయకులు గాయపడ్డారు. ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కారణంగా.. పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది.

ఇదీ చదవండి

తెదేపా సంక్షేమ బాట.. చిన్నారి హారిక నోట

జగన్ సభలో కార్యకర్తల అత్యుత్సాహం.. లాఠీచార్జ్!
కృష్ణా జిల్లా మైలవరంలో వైకాపా అధినేత జగన్ సభలో.. కార్యకర్తల తీరు ఉద్రిక్తతకు దారి తీసింది. జగన్ ప్రసంగం ముగియగానే.. అక్కడి కార్యకర్తలు ముందుకు చొచ్చుకు వచ్చేందుకు ఉత్సాహం చూపారు. ఈ క్రమంలో.. తొక్కిసలాట జరిగింది. పోలీసులు అప్రమత్తమైనా... వైకాపా నాయకులు అత్యుత్సాహం చూపారు. ఖాకీలపై కొందరు చెప్పులు విసిరారు. పరిస్థితిని అదుపు చేసేందుకు.. పోలీసులు లాఠీఛార్జే చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో కొందరు వైకాపా నాయకులు గాయపడ్డారు. ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కారణంగా.. పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది.

ఇదీ చదవండి

తెదేపా సంక్షేమ బాట.. చిన్నారి హారిక నోట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.