ETV Bharat / state

మైలవరంలో ఆపరేషన్ ముస్కాన్..28 మంది బాలలకు విముక్తి

author img

By

Published : Jul 14, 2020, 10:20 PM IST

కృష్ణా జిల్లా మైలవరం మండల పరిధిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు 28 మంది బాల కార్మికులకు గుర్తించి వారికి విముక్తి కల్పిస్తున్నామని...డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

operation-muskan-in-mailavaram
మైలవరంలో ఆపరేషన్ ముస్కాన్

డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా మైలవరం మండల పరిధిలో 28 మంది బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిల్లలు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి విద్యాభివృద్ధికి చేయూత అందిస్తామని అన్నారు. చట్ట విరుద్ధంగా పిల్లలను పనిలోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రోహిణి దేవి, ఎంపీడీఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా మైలవరం మండల పరిధిలో 28 మంది బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిల్లలు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి విద్యాభివృద్ధికి చేయూత అందిస్తామని అన్నారు. చట్ట విరుద్ధంగా పిల్లలను పనిలోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రోహిణి దేవి, ఎంపీడీఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి.. 16న ఆషాఢ కృత్తిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.